మనం ప్రజాస్వామ్యం లో బతుకుతున్నాం మనం అతిసయాల నించి బయట పది నిజాలు మాట్లాడు కోవటానికి ఎందుకు జన్కుతున్నాం.మనం రోజు టి.వి చానళ్ళలో పేపర్లలో అవినీతి సమాజం గురించి నీటి లేని రాజకీయ నాయకుల గురించి విని విని అలసి పోయాము.
వీరిని మార్చటం ఎవరి తరం కాదు.
అందుకని మనమే మారదాం.
అందుకు మనం చేయవలసింది ఏమిటంటే ?
కొన్ని విషయాలను సహజ పరిణామాలుగా బవించటం నేర్చుకోవాలి
ఉదాహరణకు :_రాజకీయ నాయకులు సామాన్యుల మీద చేసే జులుం సహజమయినది గా భావించాలి.అది వారి హక్కు అనుకోవాలి
వారికి కావలసిన చోట భూమిల్ని కబ్జా చేయటం ,వారికి పదవి ద్వారా వచ్చిన హక్కుగా భావించాలి.
వారు రోడ్డు మీద వెళుతుంటే మనందరినీ ఎక్కడికక్కడ ఆపేసి మనల్ని ఇబ్బంది పెట్టటం ఓటు ద్వారా వారికి మనమిచ్చిన హక్కుగా భావించాలి.
ఇలాంటి హక్కులు మన వారికి ఇంకా చాలా ఇచ్చాము.
మనం చేసిన తపుఉలకు వారిని నిందిన్చట మెందుకు
చేతనయితే వాటిని వెనక్కు తీసుకోవతమేలా అని ఆలోచించండి.
6, నవంబర్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి